గుజరాత్లో రూ. 52,250 కోట్లకు పైగా ప్రాజెక్టులను ప్రారంభించనున్న ప్రధాని
52,250 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్లో రెండు రోజుల పాటు వివిధ నగరాల్లో పర్యటించనున్నారు. సుదర్శన్ సేతును మోదీ జాతికి అంకితం చేయనున్నారు ద్వారకలో జరిగే బహిరంగ కార్యక్రమంలో మోదీ ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతూ … READ FULL STORY